వైసిపి నుంచి బిజెపిలోనికి పలువురు నాయకులు

61చూసినవారు
మనుబోలు మండలం వెంకన్నపాలెం బద్దెవోలు గ్రామాల నుంచి వైసీపీ నాయకులైన వాసిరెడ్డి రామిరెడ్డి శూలమయ్య లతో పాటు పలువురు బిజెపిలో శనివారం చేరారు. రాష్ట్ర నాయకురాలు పురందీశ్వరి సమక్షంలో వారు పార్టీలు చేరినట్టు మనుబోలు లో ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్