వెంకయ్య స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి

60చూసినవారు
వెంకయ్య స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 42వ ఆరాధన మహోత్సవం సందర్భంగా స్వామివారిని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వెంకయ్య స్వామిని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకొని మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్