విద్యుత్ షాక్ తో ఒకరు మృతి

2576చూసినవారు
విద్యుత్ షాక్ తో ఒకరు మృతి
తోటపల్లి గూడూరు గమళ్ళ పాలెం కు చెందిన మన్యం రాజమోహన్(50) ఆదివారం ఉదయం 8: 30 సమయంలో తన పొలం దగ్గరికి వెళుతుండగా గత రాత్రి వర్షానికి విద్యుత్ లైన్ తెగి పోయి వైరు కింద పడిపోయింది. అది గమనించని అయన ఆ వైరు తగిలి విద్యుత్ షాక్ గురై మృతి చెందారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజమోహన్ మరణంతో ఆ కుటుంబంతోపాటు గమళ్ళ పాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్