బాలికను బిల్డింగ్ నుంచి తోసేశాడు (వీడియో)

62చూసినవారు
ఢిల్లీ అమన్ విహార్ ప్రాంతంలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. మోను సక్సేనా అనే వ్యక్తి స్థానికంగా ఓ బాలికతో గొడవ పడ్డాడు. వారిద్దరికీ వాగ్వాదం పెరిగింది. విచక్షణ కోల్పోయిన మోను ఆ బాలికను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో బిల్డింగ్ నుంచి బాలిక కింద పడింది. బాలిక తీవ్రంగా గాయపడినప్పటికీ, ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. వారి మధ్య గొడవకు కారణం తెలియలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్