నాయుడుపేట మండలంలోని గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు

1992చూసినవారు
నాయుడుపేట మండలంలోని గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు
నాయుడుపేట మండలంలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు షార్ట్ టైం ఇంటర్న్ షిప్ 2 నెలల పూర్తి అవ్వగా లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్ కు https: //apschelms. e-pragati. in/#/ లింక్ ద్యార త్వరగా అప్లయ్ చేసుకోవాలని కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ వర్మ తెలిపారు. అలా చెయ్యకపోతే 1 సంవత్సరం మళ్ళీ చదువుతారు అని తెలిపారు. వెంటనే అప్లయ్ చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్