అర్ధరాత్రి సమయంలో అయినా వస్తా: కాకర్ల సురేష్

62చూసినవారు
ఉదయగిరి ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. వారికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి సమయంలో అయినా నేను వస్తాను. అని ఉదయగిరి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు. వరికుంటపాడు మండల కేంద్రంలో సుంకర వంశిస్థుల ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి కాకర్ల సురేష్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తాను ఎమ్మెల్యే అయ్యాక ఉదయగిరి లోని దేవాలయాలను అభివృద్ధి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్