రేపే JEE తుది ఫలితాలు విడుదల

53చూసినవారు
రేపే JEE తుది ఫలితాలు విడుదల
JEE మెయిన్-2 ఫలితాలు ఈనెల 25న విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పటికే జేఈఈ మెయిన్-2 తుది కీ విడుదలైంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జేఈఈ మెయిన్1, 2లో సాధించిన మెరుగైన స్కోరును పరిగణనలోకి తీసుకొని మెరిట్ లిస్ట్‌ను ఎన్టీఏ విడుదల చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్