కొండాపురం మండలంలో నలుగురు వాలంటీర్లు రాజీనామా

61చూసినవారు
కొండాపురం మండలంలో నలుగురు వాలంటీర్లు రాజీనామా
కొండాపురం మండలంలోని ఇసుక దామర్ల పంచాయతీలో నలుగురు వారంటీర్లు సోమవారం తమ విధులకు రాజీనామా చేశారు. వారి రాజీనామా లేఖను పంచాయతీ కార్యదర్శి పృథ్వికి అందజేశారు. తొలుత ఈపిఓఆర్డీకి తాము రాజీనామా చేస్తున్నామని తెలిపారు. వాలంటీర్లు షరీఫ్, సాదిక్, అరుణ్ కుమార్, మహేంద్రలు వారి వద్దనున్న సిమ్ కార్డులు, ఫోన్లు అధికారులకు అందజేశారు. ఈసీ తమపై ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్