సీతారామపురంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

80చూసినవారు
సీతారామపురంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
సీతారామపురం మండలంలోని గ్రామాల్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఐదేళ్ల లోపు చిన్నారులను తీసుకొని తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించేందుకు పల్స్ పోలియో కేంద్రాలకు తరలి వెళ్లారు. ఆయా కేంద్రంలోని సిబ్బంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. పోలియో చుక్కలు వేసిన చిన్నారులు చిటికెన వేలకు సిరా మార్క్ నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్