స్వయంగా నేసిన చీరను కాకర్ల సురేఖకు అందజేసిన చేనేత మహిళలు

75చూసినవారు
కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ వింజమూరు మండలం బిసి కాలనీలో మంగళవారం పర్యటించారు. స్థానిక చేనేత కార్మికులతో ఆమె మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత మగ్గాన్ని నేసి చేనేత కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా చేనేత మహిళలు కాకర్ల సురేఖను వారు స్వయంగా నేసిన చీరను అందజేసి సత్కరించారు. అప్పుడప్పుడు మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తానని ఈ సందర్భంగా కాకర్ల సురేఖ వారితో అన్నారు.

సంబంధిత పోస్ట్