వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశమైన విజయసాయి రెడ్డి

65చూసినవారు
దుత్తలూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి, ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ ముఖ్య నాయకులతో సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి తీసుకోవాల్సిన సూచనలను విజయసాయిరెడ్డి వారికి వివరించారు. గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ, అభివృద్ధి గురించి ప్రజలందరికీ తెలియజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్