దుత్తలూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎంప
ీ విజయసాయిరెడ్డి, ఉదయగిరి
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి
వైసీపీ ముఖ్య నాయకులతో సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న ఎన్నికల్లో
వైసీపీ విజయానికి తీసుకోవాల్
సిన సూచనలను విజయసాయిరెడ్డి వారికి వివరించారు. గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసిన సం
క్షేమ, అభివృద్ధి గురించి ప్రజలందరికీ తెలియజేయాలన్నారు.