పోలేరమ్మను దర్శించుకున్న మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి

1847చూసినవారు
తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మ జాతర సందర్భంగా బుధవారం వెంకటగిరి పోలేరమ్మ దేవస్థానం వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు రామనారాయణ రెడ్డి, వెంకటగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :