నేడు కండలేరుకు మంత్రుల రాక

73చూసినవారు
నేడు కండలేరుకు మంత్రుల రాక
రాపూరు మండలంలోని కండలేరు జలాశయాన్ని పరిశీలించి అభివృద్ధి పనులపై చర్చించేందుకు ఆదివారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ రానున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం1. 30గంటలకు సోమశిల జలాశయాన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు. అనంతరం కండలేరు జలాశయం అతిథి గృహానికి చేరుకుని2. 30గంటలకు జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్