ఐదేళ్ల వైసిపి పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు: కురుగొండ్ల

50చూసినవారు
ఐదేళ్ల వైసిపి పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు: కురుగొండ్ల
కలువాయి మండలంలో దాచూరు, పెరుమకొండ పంచాయతీల్లో శనివారం ఎన్నికల ప్రచారంను టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గడిచిన ఐదేళ్ల వైసిపి పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. టిడిపి హయాంలో నిర్వహించిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయన్నారు. టిడిపి మేనిఫెస్టో ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని, ఈ పథకాలతో ప్రజలు ఎంతో అభివృద్ధి పథంలోకి వెళ్ళవచ్చునని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్