సీఎం జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

50చూసినవారు
సీఎం జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం రాపూరు పట్టణంలోని కాపువీధి, మసీదు వీధి, కొత్తపేట మీదుగా మూడు రోడ్ల కూడలికి చేరుకున్నారు. సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని తెలిపారు. విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్