రేపు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో జగన్ పర్యటన

66చూసినవారు
రేపు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో జగన్ పర్యటన
వైసీపీ అధినేత జగన్ ఈ నెల 23న గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. టీడీపీ కార్యకర్త దుర్మార్గం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన తెనాలికి చెందిన యువతి కుటుంబాన్ని తొలత పరామర్శిస్తారు. ఆ తర్వాత బద్వేల్‌లో హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని కలుస్తారు. తన సంతాపం తెలుపుతారు. అనంతరం పులివెందులకు బయలుదేరుతారు.

సంబంధిత పోస్ట్