ఏపీలో పెన్షన్‌దారులకు కొత్త టెన్షన్

53చూసినవారు
ఏపీలో పెన్షన్‌దారులకు కొత్త టెన్షన్
ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. గత నెల పెన్షన్ పంపిణీ విషయంలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారి పెన్షన్ పంపిణీ ఎలా చేస్తారనే ఆందోళన లబ్ధిదారులలో నెలకొంది. అలాగే మే1న పెన్షన్ పంపిణీ చేస్తారా? అనే విషయంపై ఆదేశాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో లబ్ధిదారులలో టెన్షన్ నెలకొంది.

సంబంధిత పోస్ట్