వచ్చే ఏడాది మార్చి 31లోపు రిటైర్ అయ్యే వారికి సాధారణ బదిలీలు చేయబోమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ప్రజా ప్రయోజనం కోసమే బదిలీలు ఉంటాయని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వేరే ఏ ఇతర పరిస్థితుల్లోనూ బదిలీలు ఉండవని స్పష్టం చేశారు.