వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. బాపట్లలోని విద్యానగర్లో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని అక్రమ కట్టడమని పేర్కొంటూ మంగళవారం మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించారు. ఆర్టీసీకి చెందిన రెండెకరాలను ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున 33 సంవత్సరాలు అగ్రిమెంట్ చేయించుకున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.