పారిశుద్ధ్య కార్మికులకు నోటీసులు

78చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులకు నోటీసులు
నెల్లూరు పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే చర్యలు తప్పవంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో నోటీసులను వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్మికులు పార్కు నుంచి భారీ ర్యాలీ తీశారు. కార్మికులు ఆగ్రహంతో అధికారుల నోటీసులను దహనం చేశారు. కాగా, మున్సిపల్ కార్మికుల ర్యాలీకి జనసేన మద్దతు తెలిపింది.

సంబంధిత పోస్ట్