తెలుగుదేశం పార్టీలోకి వలసల జోరు

52చూసినవారు
జగ్గయ్యపేట మండలం గుండబోయిన పాలెం గ్రామంనకు చెందిన వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం
అధికార వైఎస్ఆర్ పార్టీని వీడి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం చిన్నబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి శ్రీరాం చిన్నబాబు, ముల్లంగి రామకృష్ణారెడ్డి తదితరులుbపార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్