వ్యవస్థల్లో, విధానాల్లో మార్పు కోరుకుంటున్న ప్రజలు

586చూసినవారు
ప్రజలు వ్యవస్థల్లో విధానాల్లో మార్పు కోరుకుంటున్నారని జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పేర్కొన్నారు. శనివారం జగ్గయ్యపేటలో తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తాతయ్య మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందన్నారు. నియోజకవర్గంలో ప్రజల ఆదరణ చూస్తుంటే మన విజయం కూడా ఖాయమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్