ముహూర్తానికి నామినేషన్ వేసిన కృష్ణ ప్రసాద్

595చూసినవారు
మైలవరం టిడిపి కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం ముహూర్తం సమయానికి నామినేషన్ దాఖలు చేశారు. మైలవరం నియోజకవర్గంలో ఈ రోడ్డున చూసిన జన సందోహం నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. సరిగ్గా 11: 55కి ముహూర్తం ప్రకారం నామినేషన్ వేసినట్లు ఆయన తెలిపారు. ర్యాలీ దగ్గర నుండి మైలవరం ఎమ్మార్వో కార్యాలయానికి బైక్ పై వచ్చి నామినేషన్ చేస్తున్నట్లుగా తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్