ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు

65చూసినవారు
విజయవాడ గొల్లపూడిలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కార్యాలయం నుంచి.. శుక్రవారం భారీగా ఆహారం, తాగునీరు, పాల ప్యాకెట్లు, రొట్టెలు కొవ్వొత్తులు పంపిణీ చేశారు. మైలవరం ఎమ్మెల్యే స్వయంగా ఈ సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరుసగా ఆరో రోజు మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా వరద ముంపుకు గురైన ప్రాంతాలలో నిరాశ్రయులైన వారికి ఆహారం అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్