చంద్రబాబు నాయుడు చిత్రపటమునకు పాలాభిషేకం

60చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. మైలవరం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ బీసీ సెల్ ఆధ్వర్యంలో దేశ ఏ పార్టీ కూడా సాధించలేని విజయాన్ని తెలుగుదేశం పార్టీ సాధించిన సందర్భంగా చంద్రబాబు చిత్రపటమునకు పాలాభిషేకం చేశారు. మైలవరం చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీతో గెలుపొందిన శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కి ఎంపీగా గెలిచిన కేశినేని శివనాద్ కి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్