ఇబ్రహీంపట్నంలో టిడిపి భారీ ర్యాలీ

1571చూసినవారు
ఇబ్రహీంపట్నంలో టిడిపి భారీ ర్యాలీ
మైలవరం టిడిపి కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ నామినేషన్ కు భారీగా జనం తరలివచ్చారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో అన్ని ప్రధాన రహదారులు వివిధ వాహనా లతో ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. ఏ రోడ్డున చూసిన జనం కనిపించడంతో తెలుగుదేశం పార్టీ మైలవరంలో విజయం సాధిస్తుందని అభిమానులు కేరింతలు కొడుతున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్