ప్రజాగళం భారీ సభ కు బయలుదేరిన ఉమ్మడి కార్యకర్తలు

56చూసినవారు
నందిగామ పట్టణంలో ఆదివారం నందిగామ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభకు నందిగామ నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేన , బిజెపి ఉమ్మడి బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బస్సులు, కార్లలో నందిగామ పట్టణం నుండి ర్యాలీగా బయలుదేరిన వాహనాలను నాయకులకు జండా ఊపి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్