పెన్షన్ పంపిణీ పై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా విష ప్రచారం చేస్తుంది అని ఎన్డీఏ కూటమి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య మండిపడ్డారు. బుధవారం నందిగామ పట్టణంలోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఎందుకు పెన్షన్లు పంపిణీ చేయడం లేదు, పెన్షన్ల పంపిణీ విషయంలో టీడీపీ పార్టీ మీద వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. పింఛన్లు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.