ప్రముఖ కవి ఆత్రేయ వర్ధంతి

67చూసినవారు
ప్రముఖ కవి ఆత్రేయ వర్ధంతి
గంపలగూడెం మండలం పెనుగొలను లో శుక్రవారం ‌షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి ఆత్రేయ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 400 సినిమాలకు మాటలు, పాటలు రాసి ఆత్రేయ నాటక రచయిత, సినిమా నిర్మాత, దర్శకులుగా రాణించారని , క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన మహానీయుడని పలువురు కొనియాడారు.

సంబంధిత పోస్ట్