బోటు సహాయంతో ఒడ్డుకు చేరుస్తున్న అధికారులు

57చూసినవారు
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి సాయి పురం కాలనీ మరియు వంట కాలవ రోడ్డు నీట మునిగాయి. శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఎటు చూసినా నదులను తలపిస్తున్నాయి. అదివారం భవానిపురం సిఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీళ్లలో చిక్కుకున్న వారందరినీ బోట్ల సహాయంతో ఒడ్డుకు చేర్చారు.

సంబంధిత పోస్ట్