విజయవాడలో అర్ధరాత్రి రోడ్డెక్కిన ప్రజలు

74చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగినగర్ వైయస్సార్ కాలనీ ప్రజలు అర్ధరాత్రి రోడ్డు మరల బుడగట్ట తెగిందని, ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉందని, ప్రచారం జరగటంతో, పసి పిల్లలను వేసుకొని రోడ్డు పైకి సమాచారం తెలుసుకున్న పోలీసులు బుడమేరు కట్ట ఎక్కడా తెగలేదు. అటువంటి వదంతులను ప్రజలు నమ్మవద్దు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దు అంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్