పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

51చూసినవారు
పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. లారీ, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.!

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్