పరుశురామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన

58చూసినవారు
నరసరావుపేటలో శనివారం పరుశురామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ ఆందోళన చేపట్టారు. వైసీపీ నేతలు టీటీడీని బ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే తిరుపతిలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కల్తీ చేసిన భాద్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్