భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించాలి

85చూసినవారు
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పల్నాడు భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విడుదల చేసిన మెమో రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గుర్తింపు కార్డులు కార్మిక శాఖ ద్వారా ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్