పెదకూరపాడులో దరఖాస్తులు స్వీకరించిన భాష్యం

63చూసినవారు
పెదకూరపాడు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్