బలుసుపాడులో టిడిపి విస్తృత ప్రచారం

571చూసినవారు
పెదకూరపాడు మండలంలోని బలుసుపాడు గ్రామంలో టిడిపి నాయకులు గంటా పాపయ్య, బండి అప్పారావు ఆధ్వర్యంలో టిడిపి మేనిఫెస్టో పై విస్తృత ప్రచారం శుక్రవారం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన వెంటనే విద్యాసంబంధమైన పథకాలు , గ్యాస్ స్తంభాలు మూడు ఉచితం, వృద్ధాప్య పెన్షన్ 4000 వికలాంగ పెన్షన్ 6000 తదితర అంశాలపై ప్రజలలో పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది. వారి వెంట పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్