కోల్‌కతా హత్యాచార ఘటన.. గోప్యంగా నిందితుల పాలిగ్రాఫ్ రిపోర్టు

69చూసినవారు
కోల్‌కతా హత్యాచార ఘటన.. గోప్యంగా నిందితుల పాలిగ్రాఫ్ రిపోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌కి పాలీగ్రాఫ్‌ పరీక్షలు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. కోల్‌కతా జైల్లో లై డిటెక్టర్‌ పరీక్ష చేపట్టినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులకు సీబీఐ కార్యాలయంలో పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే, నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.

సంబంధిత పోస్ట్