ఎమ్మెల్సీ సీటు గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తాం: ఆలపాటి

53చూసినవారు
ఎమ్మెల్సీ సీటు గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తాం: ఆలపాటి
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరులో శుక్రవారం ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. గత పాలనలో వస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ సీటు గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్