బొబ్బిలి మున్సిపాలిటీ వార్డులను సందర్శించిన కమిషనర్

72చూసినవారు
బొబ్బిలి మున్సిపాలిటీ వార్డులను సందర్శించిన కమిషనర్
బొబ్బిలి పట్టణంలోని కొత్త ఎరుకుల వీధి, మహారాణి పేట ప్రాంతాల్లో గురువారం వార్డు సందర్శన కార్యక్రమం జరిగింది. బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి సందర్శించారు. ఆమెతో పాటు మున్సిపల్ సిబ్బందితో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి మధ్యాహ్న భోజన పనితీరును అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్