టిడిపి నుండి వైసిపి లోకి 300 కుటుంబాలు

568చూసినవారు
గుమ్మలక్ష్మీపురంలో టిడిపికి భారీ షాక్ తగిలింది. సీఎం జగన్మోహన్రెడ్డి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కేదారిపురం, డుమ్మంగి, పెదఖర్జ, ఎల్విన్పేట, లక్కగూడ, చాపరాయిబిన్నిడి గ్రామలకు చెందిన 300 కుటుంబాలు టీడీపీ, సిపిఎం పార్టీలను వీడి వైసీపీలో చేరారు. మంగళవారం వారందరినీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్