మార్టిన్ మరణం పట్ల కలెక్టర్ సంతాపం

595చూసినవారు
మార్టిన్ మరణం పట్ల కలెక్టర్ సంతాపం
పార్వతీపురం జిల్లా కలెక్టరు డ్రైవరుగా విధులు నిర్వహిస్తూ శుక్రవారం రాత్రి మృతి చెందిన  తాలాడ మార్టిన్ కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. మార్టిన్ కుటుంబానికి మార్టిన్ గత కొద్ది రోజులుగా అస్వస్థతతో ఉంటూ చికిత్స పొందుతూ మరణించారు. మార్టిన్ మంచి సేవలు అందించారని, వారి సేవలు చిరస్మరణీయమని ఆయన చెప్పారు. భగవంతుడు వారి కుటుంబానికి అండగా ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్