దాడిలో గాయపడిన యువకుడు మృతి

84చూసినవారు
దాడిలో గాయపడిన యువకుడు మృతి
కురుపాం మండల కేంద్రంలోని గౌడు వీధికి చెందిన గౌడు శ్రీధర్, అదే వీదికి చెందిన గౌడు. రవిలకు మధ్యన ఈనెల 13న వినాయకుడు నిమజ్జనోత్సవంలో చిన్న గొడవ జరిగింది. ఆదివారం అర్ద రాత్రి 12. 30గంటలకు గౌడు. శ్రీధర్ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రవి అక్కడికి వెళ్లి శ్రీధర్ తలపై గొడ్డలితో దాడి చేశాడు. క్షతగాత్రుడు విశాఖ కే. జి. హెచ్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇంకా రానున్నాయి.

సంబంధిత పోస్ట్