నీలమాంబపురం లో చోరీ

55చూసినవారు
జియ్యమ్మవలస మండలం, నీలమాంబపురంలో పురోహితుడు కర్రి సతీష్ ఇంటిలో చోరీ జరిగింది. ఇంటిలో ఎవరు లేని సమయంలో సుమారు 5 లక్షలు నగదు, 8 తులాల బంగారం చోరీకి గురయ్యంది. బాధితులు పోలీసులకు సమాచారం అందివ్వడం తో గురువారం ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్