కొండగుంపాంలో అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ

74చూసినవారు
నెల్లిమర్ల మండలం కొండగుంపాంలో ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సర్పంచి పతివాడ అప్పన్న, టిడిపి నాయకులు పతివాడ గోవింద, జనసేన నాయకులు మొయిద లక్ష్మణరావు లబ్ధిదారులకు ప్రభుత్వం పెంపుదల చేసిన పింఛన్లు అందజేశారు. కార్యదర్శి కిరణ్, టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్