రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

4234చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
గంట్యాడ మండలం చింతలవలస పెట్రోల్ బంక్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే చింతలవలసకు చెందిన శరత్ కుమార్ (26), శివ ప్రశాద్ (25) శనివారం రాత్రి బైక్ పై భీమిలి నుంచి ఇంటికి వస్తుండగా చింతలవలస పెట్రోల్ బంక్ సమీపంలో ముందున్న వాహనాన్ని ఢీకొన్నారు. స్థానికుల సమాచారంతో శివ ప్రశాద్ తల్లి ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే వారిద్దరూ మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్