వైసీపీలోనే కొనసాగుతాం

55చూసినవారు
వైసీపీలోనే కొనసాగుతానని పాలకొండ మండలం అట్టలి గ్రామపంచాయతీ సర్పంచ్ ప్రతినిధి కనుమల దాము సోమవారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులు తనమీద, తన భార్య సర్పంచ్ సంధ్యా రాణి మీద సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని స్థానిక ప్రజలకు సూచించారు. వైసీపీ పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్