రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలి

79చూసినవారు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ అనుబంద శాఖలు పనిచేయాలని మన్యం జిల్లా కలెక్టరు ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ప్రాధమిక రంగాలైన వ్యవసాయ, మత్స్య, పశు సంవర్దక, ఉద్యానవన, ప్రకృతి వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్