సాలూరులో లోక అదాలత్ 570 కేసులు రాజీ : జడ్జి కనకమహాలక్ష్మి

74చూసినవారు
సాలూరులో లోక అదాలత్ 570 కేసులు రాజీ : జడ్జి కనకమహాలక్ష్మి
జాతీయ మెగా లోకదాలత్ సందర్భంగా సాలూరు కోర్టులో శనివారం అత్యధికంగా సివిల్, క్రిమినల్, మనోవర్తి వంటి సుమారు 570 కేసులు రాజీపడినట్లు ఇన్ఛార్జ్ జడ్జి బి. కనక లక్ష్మి తెలిపారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తాడ్డి తిరుపతి రావు, సీబీ. శేఖర్, వేణుగోపాల్, సూర్య నారాయణ, లక్ష్మణరావు, మధు, ఇతర న్యాయ వాదులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్