పార్వతీపురం ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం

3655చూసినవారు
పార్వతీపురం ఫ్లై ఓవర్ పై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోని లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారు వీరఘట్టం మండలం హుస్సేన్ పురం గ్రామస్తులుగా గుర్తించారు. వీరఘట్టం నుంచి పార్వతీపురం రైల్వే స్టేషన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను పార్వతీపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్