రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

2244చూసినవారు
రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కొత్తవలస మండలం అడ్డురువానిపాలెం వద్ద గుర్తు తెలియని సుమారు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు మోచేతికి బుబిలి నల్లని పచ్చబొట్టు ఉంది. కుడిచేతి మండపైన కిరీటం పచ్చబొట్టు కలదు. మృతుడు నలుపు, తెలుపు చెక్స్ కలిగిన ఫుల్ హాండ్ షర్ట్, నల్లని కాటన్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడు ఆచూకీ తెలిసినవారు విజయనగరం పోలీసులకు (9490617089, 9440591331) తెలియజేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్